రాగి దోస కి కావలసిన పదార్ధాలు
కావలసిన పదార్ధాలు
బియ్యం పిండి : 2 కప్పులు
రాగి పిండి :1 కప్పు
పావుకు ఆవాలు ,జీలకర్ర ,మిర్చి
తగినంత ఉప్పు
పుల్లని పెరుగు
తయారుచేయు విధానం
బియ్యం పిండి,రాగి పిండి,పుల్లని పెరుగు లో తగినంత ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలిపి పావు గంట నాననివ్వాలి
తరువాత దానిలో ఆవాలు ,జీలకర్ర , మిర్చి వేసి పోపు పట్టి బాగా కలియపట్టి దోస లు పోసుకోవాలి
పవర్ టిప్
ఎండా కాలం లో ఇది ఎంతో మంచిది
టమాటా చట్నీ తో గాని పుదీనా చట్నీ తో గాని తింటే చాల బాగుంటుంది
No comments:
Post a Comment